ఆంధ్రప్రదేశ్‌

ముంబాయిలో రాఘవేంద్రస్వామి మఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, మార్చి 20: ముంబాయి మహానగరంలోని జోగేశ్వర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీరాఘవేంద్రస్వామి మఠాన్ని పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు సోమవారం ప్రారంభించారు. రూ. 3 కోట్లతో మఠాన్ని నిర్మించారు. మఠంలో రాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగాలను ఏర్పాటుచేశారు.