ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్షం కూడా బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 31: రాష్ట్ర శాసన మండలి పద్ధతి ప్రకారం నడుస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేష్ కితాబిచ్చారు. మండలిలో ప్రతిపక్షం కూడా బాగుందన్నారు. రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఎన్నికైన సందర్భంగా ఆయన మండలిలో తొలిసారి శుక్రవారం మాట్లాడారు. మండలిలో తాను తొలిసారిగా మాట్లాడుతున్నానని తెలిపారు.
చిత్రం..శాసనమండలిలో మాట్లాడుతున్న లోకేష్