ఆంధ్రప్రదేశ్
లోకేష్ ఢిల్లీ పర్యటన రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 May 2017
న్యూఢిల్లీ, మే 10: హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. లోకేష్ మంత్రి అయిన అనంతరం మొదటి సారీ ఢిల్లీ పర్యటనలో పలువురి మంత్రులు, వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ కావలసి వుంది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు మరణించడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తిరిగి వెళ్లిపోయారు. ఢిల్లీ పర్యటనలో వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వుంది. ఈ ఘటనతో సమావేశాలన్నీ రద్దు అయ్యాయి.