ఆంధ్రప్రదేశ్‌

15న మంత్రివర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జరుగనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా ఈనెల 17,18 తేదీల్లో కలెక్టర్ల సమావేశం కూడా జరగనుంది. 18న మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లాల్లో మంచినీటి ఎద్దడి, మిర్చి రైతుల సమస్య, శాంతిభద్రతల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.