ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ పౌరులను అవమానిస్తున్న జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 29: జిహెచ్ఎంసి పరిధిలో రాబోయే సాధారణ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన రోజే నిర్వహించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను కోరడం ద్వారా వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పౌరులను అవమానించినట్టయిందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. డబుల్ ఓటింగ్ను నివారించవచ్చని, ఫెయిర్గా ఎన్నికలు జరపవచ్చని జగన్ పేర్కొనడం దారుణమని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ముందు జగన్ తెలుగు వారి పరువు తీశారని, ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరించారని పేర్కొన్నారు.