ఆంధ్రప్రదేశ్‌

విశాఖ భూవివాదాలపై నిజమైన ‘ములుగు’ జోస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విశాఖ భూ వివాదాలపై శుభతిథి పంచాంగం 2017-18లో శ్రీ కాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ చెప్పిన జోస్యం నిజమయినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, లోకేష్ ప్రతిష్ఠ ఈ భూవివాదాల అంశంపై ముడిపడి ఉందని, దీని ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలుస్తుందని వరప్రసాద్ గతంలో చెప్పారు. అమరావతి నిర్మాణం, బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విజయం, ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధంగా ములుగు వివరించిన తమిళనాడు ఎన్నికలు, దక్షిణ భారతదేశంలో ప్రముఖ మహిళా నాయకురాలు దుర్మరణం, కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి, ప్రకృతి వైపరీత్యాలు వంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే ములుగు సిద్ధాంతి వెల్లడించిన జోస్యాలు నిజమైనట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.