ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: నంద్యాల ఉప ఎన్నికకు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం పార్టీ అధికారిక ప్రకటనలో తెలిపింది.