ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఉత్సవమూర్తులకు స్వర్ణ భుజకీర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 2: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.2.50 కోట్లు విలువ చేసే స్వర్ణ భుజకీర్తులను విరాళంగా సమర్పించారు. ఆదివారం ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడుతూ ఈ ఆభరణాలను ఆదివారం ఆస్థానం రోజున స్వామివారికి సమర్పిస్తామన్నారు.