ఆంధ్రప్రదేశ్‌

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, మే 7: శ్రీకాకుళం జిల్లా మందస మండలం మీలగంగువాడ సముద్రతీరానికి శనివారం భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. తిమింగలం 20 అడుగుల పొడవు, సుమారు పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో నౌకలు వల్ల గాయపడి చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిఉంటుందని భావిస్తున్నారు. తీరానికి చేరిన తిమింగలం రకరకాల వర్ణాలతో ఉంది. అరుదైన భారీ తిమింగలాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.