ఆంధ్రప్రదేశ్
అనుమతి కోరితే పోలీసులే చేయిస్తారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 July 2017
విజయవాడ (క్రైం), జూలై 13: కాపులను బిసిలను చేర్చాలని కోరుతూ పాదయాత్రకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు అనుమతికి దరఖాస్తు చేయాలేదని హోం మంత్రి నిప్పకాయల చినరాజప్ప చెప్పారు. ఒకవేళ ఆయన తన పాదయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని గురువారం హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.