ఆంధ్రప్రదేశ్‌

15న తుది నిర్ణయం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ఈనెల 15తేదీ ఢిల్లీలో జరుగబోయే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో వస్త్రాలపై జిఎస్‌టి తొలగింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఏపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నందున రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి కూడా సమస్యలన్నీ విన్నవించామన్నారు.