ఆంధ్రప్రదేశ్‌

గేటు దిమ్మె పడి నర్సరీ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూలై 14 : పాఠశాల గేటు దిమ్మె మీదపడి నర్సరీ విద్యార్థి మృతి చెంది న సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో శుక్రవారం జరిగింది. కర్నూ లు జిల్లా చిప్పగిరికి చెందిన తిమ్మయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు రవి(4) గుంతకల్లులోని రవీంద్ర ఇంగ్లీషు మీడియం స్కూలులో నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం బడికి వెళ్లిన రవి విరామం సమయంలో గేటును పట్టుకుని ఊగుతుండగా అకస్మాత్తుగా దిమ్మె విరిగి మీద పడింది.
దీంతో తలకు గాయమై రవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.