ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి మరో లక్షా 25వేల గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా మరో లక్షా 25వేల గృహాలు మంజూరయ్యాయి. ఈమేర సోమవారం ఉత్తర్వులు జారీకాగా దీనిపై సిఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 26 లక్షల గృహాలు మంజూరైతే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 21 శాతం అధికంగా ఇప్పటికి మొత్తం 5లక్షల 25వేల గృహాలు మంజూరయ్యాయి.