ఆంధ్రప్రదేశ్‌

ప్రజల తీర్పును గౌరవిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు రఘువీరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ ఆదరణ ఓట్ల రూపంలో కనబడకపోవడానికి కారణం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అధికారంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు.