ఆంధ్రప్రదేశ్‌

పోతిరెడ్డిపాడు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 19: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 860 అడుగులకు చేరడంతో కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి అధికారులు మంగళవారం సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం 5 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. జిల్లాలో నీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న 5,6,7,8 గేట్లను 3 ఇంచుల వరకూ ఎత్తి 5 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు.