ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టులకు రూ.355 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 October 2017
విజయవాడ, అక్టోబర్ 26: ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్వై) కింద రాష్ట్రానికి 355 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా మంజూరు చేసింది. 109 రోడ్లను, 96 వంతెనలను ఈ నిధులతో నిర్మిస్తారు. 243 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ మొత్తంలో 170 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భరించాల్సి ఉంటుంది.