ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదాలపై విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలో బస్సు సృష్టించిన భీభత్సం, తూర్పు గోదావరి జిల్లా మోడేకుర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.