ఆంధ్రప్రదేశ్‌

సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో సోమవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. నవంబరు 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం కాగా ఆరోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ వేడుకలను 27వ తేదీ సోమవారం సచివాలయంలో నిర్వహించారు.