ఆంధ్రప్రదేశ్‌

లారీ - మోటారు సైకిల్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, నవంబర్ 28: చిత్తూరు జిల్లా ఏర్పేడు - వెంకటగిరి జాతీయ రహదారిపై ఎంపేడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.శ్రీ కాళహస్తి మండలం వాగవేడు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మోటార్‌సైకిల్‌పై నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళుతుండగా ఈ ఎంపేడు గ్రామం వద్ద ముందుగా వెళుతున్న లారీని తప్పించబోయి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన లారీని దూరంగా నిలిపి డ్రైవర్ పారిపోయాడు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఆసుపత్రికి పోస్టుమార్టంకోసం తరలించారు.