ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి రూ.318 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో భాగంగా రూ.318.22 కోట్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జలవనరుల శాఖ సమీక్షలో బిల్లులు పెడితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం తెలిసిందే. బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ పంపిన నేపధ్యంలో ఈ నిధులు విడుదల చేసింది.