రాష్ట్రీయం
ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై పోరాటం ఉధృతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 March 2018
అమరావతి: ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ఇక రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారంనాడు ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు వేదికగా ఇపుడు పోరాటం చేయాలని, ఆర్థిక బిల్లులపై చర్చ జరిగేటపుడు ప్రత్యేక హోదా, ఆర్థికలోటుపై చర్చ జరపాలని నిర్ధేశించారు. సభకు ఎవ్వరూ గైర్హాజరు కావద్దని, ప్రజల గొంతు వినిపించాలని అన్నారు.