ఆంధ్రప్రదేశ్‌

అనంతలో దొంగనోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, జూన్ 25: అనంతపురం జిల్లా తాడిపత్రిలో శనివారం పోలీసులు 11 మంది సభ్యుల దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి రూ.11.37 లక్షల దొంగ నోట్లు, రూ.1.10 లక్షల అసలు నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో దొంగనోట్ల ముఠాను అరెస్టు చేసినట్లు డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్సైలు రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు సిబ్బందితో కలిసి పట్టణంలోని ఓ లాడ్జిపై శనివారం దాడి చేసి 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.11.37 లక్షల దొంగ నోట్లు, రూ.1.10 లక్షల మంచి నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.