ఆంధ్రప్రదేశ్
రైతులతో చంద్రబాబు ముఖాముఖి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
చిత్తూరు: కురబలకోట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయాధికారులు సహకరించడంలేదని ఓ రైతు ఫిర్యాదు చేశాడు. అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సంజీవిని, రెయిన్గన్ల పనితీరును సీఎం పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లకు మెమోలు జారీ చేస్తామని, ఎరువులను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.