రాష్ట్రీయం

వర్షంలోనే శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి:తిరుపతిలో సోమవారంనాడు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. టీడీపీ ఈరోజు నిర్వహించనున్న ధర్మపోరాట సభాస్థలి వద్ద రేకులు గాలులకు ఎగిరిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తిరుపతికి చేరుకున్నారు. వీరివురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వర్షం పడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రి లోకేష్ కూడా ఉన్నారు.