ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం సహకరించాలి: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో పాటు రైతులకు రుణమాఫీని అమలు చేసిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లాలో నీరు-ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత గత రెండేళ్లుగా ఎపిని సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో తగినన్ని నిధులిచ్చి కేంద్రం సహకరించాలన్నారు.