రాష్ట్రీయం
46 వేల చెరువుల్లో పూడిక: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 February 2018
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని పోగొండ రిజర్వాయర్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సోమవారం జిల్లాలో సిఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో పూడికలు తీయిస్తామన్నారు. గొలుసుకట్టు చెరువులకు శ్రీకారం చుట్టామన్నారు. 14 వేల చెక్డ్యామ్లు పూర్తి చేస్తామని చెప్పారు. భూగర్భ జలాల్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.