రాష్ట్రీయం

తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని, ఎవరికైనా తల్లి, తండ్రి దైవంతో సమానమని.. వారిని నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ప్రశ్నించారు.