రాష్ట్రీయం

రాష్ట్రంలో అభివృద్ధి ఆగదు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. సంక్షేమ పథకాలను సైతం ఆపబోమని చెప్పారు. కేంద్రాన్ని గొంతెమ్మ కోర్కెలు అడగటం లేదని అన్నారు. ఈసారి మంత్రుల బృందంతో మూడు పార్టీలకు ఆహ్వానం పంపుతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల తప్పని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో హాజరుకావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరాన్ని, రాజధాన్ని కట్టితీరుతామని వెల్లడించారు.