ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో కాంట్రాక్టులు.. ఎపీలో దీక్షలు: భూమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొందరు వైకాపా నేతలు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కాంట్రాక్టులు తీసుకుని ఎపిలో జలదీక్షలు చేస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం ఆరోపించారు. వైకాపాను వీడిన తర్వాత ఆయన తొలిసారిగా జగన్‌పై విమర్శలు సంధించారు. ఎపి ప్రయోజనాలు జగన్‌కు పట్టవా? దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.