ఆంధ్రప్రదేశ్
కాపు గర్జనతో సంబంధం లేదు : భూమన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 September 2016
గుంటూరు: తునిలో జరిగిన కాపు ఐక్యగర్జనతో తనకెలాంటి సంబంధం లేదని, అక్కడి విధ్వంస ఘటనల్లో తాను పాలుపంచుకోలేదని వైకాపా నేత భూమన కరణాకర్రెడ్డి సీఐడీ అధికారుల ఎదుట రెండోరోజు విచారణలో బుధవారం తేల్చి చెప్పారు. తునిలో కాపు గర్జన అనంతరం జరిగిన రైలు, పోలీస్స్టేషన్ల దహనం, ఆస్తుల విధ్వంసం కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం భూమన కరణాకర్రెడ్డి సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మంగళవారం సుమారు ఆరు గంటల పాటు కరుణాకర్రెడ్డిని విచారించిన సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు.