రాష్ట్రీయం
అమరావతి బాండ్ల జారీలో అవినీతి:బిజెపి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 August 2018
విజయవాడ : రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను బిజెపి నేతలు గురువారం ఉదయం కలిసి వినతిపత్రం సమర్పించారు. భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ల రద్దు, పీడీ అకౌంట్స్లో అవినీతి, అమరావతి బాండ్ల జారీలో అవినీతిపై విచారణ జరపించాలని కోరుతూ.. గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు కుమార్రాజు, విష్ణువర్థన్రెడ్డి పాల్గొన్నారు.