రాష్ట్రీయం

అవిశ్వాసానికి ఓటు వేయండి:బోత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీలో రాష్ట్ర మంత్రులది ఒక మాట, కేంద్ర మంత్రులది ఒక మాట. ఏన్టీయేలో కొనసాగుతున్నామని కుంటి సాకులు చెబుతున్నారని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. జైట్లీ గతంలో ఏమీ ఇపుడు అదే చెప్పారు. ఆయన మాటల వల్ల ఒరిగిందేమి లేదు. ప్రధానితో జరిగిన ఫోన్ సంభాషణ విషయం గురించి చంద్రబాబు ఎందుకు చెప్పలేదు. అసలు చంద్రబాబు చేశారా? మోదీ చేశారా? అని బొత్స ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వైసీపి పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.