ఆంధ్రప్రదేశ్‌

స్కూల్ బస్సు బోల్తా: 40మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన బస్సు బోల్తాపడగా 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. త్రోవగుంట నుంచి ఒంగోలు వైపు స్కూల్ బస్సు వస్తుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌తోపాటు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.