ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 23మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఆర్టీసీ బస్సు, సిమెంటు లోడ్‌తో వెళుతున్న లారీ పరస్పరం ఢీకొనడంతో 23 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సంతమాగలూరు వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వినుకొండ నుంచి నరసారావుపేట వెళుతోంది.