ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీలో ‘కాగ్’ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై ఎపి సర్కారు బుధవారం నాడు అసెంబ్లీలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికను సమర్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల తాజా పరిస్థితులను నివదేకలో పొందుపరిచారు. 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు, మొత్తం 6.10శాతం లోటు నమోదైందని కాగ్‌ నివేదిక వెల్లడించింది.