రాష్ట్రీయం

కాల్‌మనీ కేసు నిందితులకు బెయిల్‌ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. యలమంచిలి రాము, భవానీ శంకర్‌, దూడల రాజేశ్‌లకు విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.