రాష్ట్రీయం
కాల్మనీ కేసు నిందితులకు బెయిల్ మంజూరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 January 2016
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. యలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేశ్లకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.