రాష్ట్రీయం

కారు బోల్తా: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగుళాంబ గద్వాల: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్‌ప్లాజా - అలంపూర్ చౌరస్తా మధ్య కారు బోల్తాపడింది. ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.