ఆంధ్రప్రదేశ్‌

చైనా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం చైనా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్‌ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని ముఖ్యమంత్రికి వివరించారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్‌ సరఫరా తదితర ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జీఐఐసీ కార్పొరేషన్‌ ప్రతినిధులు తెలియజేశారు.