ఆంధ్రప్రదేశ్‌

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: చిన్నారుల మృతితో గుంటూరు శివారులోని ఓబులనాయుడు పాలెంలో శుక్రవారం విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటికుంటలోపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.