సందేశాత్మక దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్, శే్వత, మమతారావత్ ప్రధాన తారాగణంగా ఆర్.ఎం. మూవీ మేకర్స్ పతాకంపై కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరో దృశ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- రెగ్యులర్ కథనమే అయినా ఓ వైవిధ్యమైన పాయింట్ తీసుకుని ఈ చిత్రాన్ని స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అత్యాచారాలు, అరాచకాలు చర్చిస్తూ ప్రేక్షకులకు ఓ సందేశమిచ్చేలా ఈ చిత్రం ఉంటుందని, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేసి జనవరికి విడుదల చేయడానికి సన్నాహలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రం విడుదలయ్యాక కొత్తవాళ్ళైన నటీనటులకు మంచి భవిష్యత్తు వుంటుందన్నారు. ఈ చిత్రానికి కెమెరా:్భస్కర్ల మురళి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, డాన్స్, సంగీతం, దర్శకత్వం:కట్ల రాజేంద్రప్రసాద్.