గోపీచంద్, నితిన్లతో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 November 2016
అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాల్ని నిర్మించిన కె.కె.రాధామోహన్ ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నవీన్చంద్ర హీరోగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో మూడు చిత్రాల్ని నిర్మించేందుకు రాధామోహన్ ప్లాన్ చేశారు. గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా మరో చిత్రం, నాగశౌర్యతో ఓ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. మూడు సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.