తిరుపతిలో ‘గాయత్రి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 September 2017
ప్రముఖ నటుడు మోహన్బాబు ముఖ్యపాత్రలో మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రస న్నా పిక్చర్స్ పతాకంపై మోహన్బాబు నిర్మిస్తున్న గాయత్రి చిత్రంలోని పాటను తిరుపతిలో చిత్రీకరిస్తున్నారు. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు, 400మంది డాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కిస్తున్న ఈ పాట ను సుద్దాల అశోక్ తేజ రచించగా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.