ఆంధ్రప్రదేశ్‌

వాగులో నలుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: భారీ వర్షాల ఫలితంగా చిత్తూరు జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. అనేక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగ వద్ద బుధవారం ఉదయం వాగులో నలుగురు గల్లంతయ్యారు. గోవిందవరం వద్ద స్వర్ణముఖి నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు రక్షించారు.