రాష్ట్రీయం
ఒంటిమిట్ట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 31 March 2018
కడప: ఒంటిమిట్ట ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న ఒంటిమిట్ట రాములోరి కల్యాణంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం విదితమే. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 52మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.