ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక సచివాలయంలో ఎపి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడిలో గత నెల 29న ప్రారంభించిన తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాలను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం పరిశీలించారు. చైనా పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు మంత్రి అయ్యన్నపాత్రుడు తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న కార్యాలయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లోగా పూర్తి స్థాయిలో సచివాలయం నడిచేలా పనులను వేగవంతం చేయాలని సిఎం అన్నారు.