ఆంధ్రప్రదేశ్
పట్టిసీమపై అపోహలు వద్దు: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
హైదరాబాద్: అనుకున్న సమయం కంటే ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలకు నష్టం కలుగుతుందన్న అపోహలు అర్థం లేనివని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. పట్టిసీమపై వైకాపా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. నదుల అనుసంధానాన్ని చేతల్లో చూపించిన ఘనత తమకే దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా నిర్ణీత కాలానికి ముందే పూర్తి చేసి తెలుగువాళ్ల సత్తా చాటుతామని ఆయన అన్నారు.