రాష్ట్రీయం

కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉండండి:ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో ‘దగాపడ్డ తెలంగాణ’ కరపత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పుట్టకముందే తాము తెలంగాణ ఇవ్వాలని కోరామని అన్నారు. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని అన్నారు.