ఆంధ్రప్రదేశ్‌

పడవ బోల్తా పడి దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: మునగపాక మండలం కొండకర్లలో విషాదం అలముకుంది. జలపాతం దగ్గర నాటు పడవ బోల్తా పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. జలపాతం చూసేందుకు దంపతులు వచ్చారని స్థానికులు చెప్పారు. మృతులు తునికి చెందిన నర్సింహారావు దంపతులని పోలీసులు చెప్పారు.