రాష్ట్రీయం

హోదా కోసం సీపీఐ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పద్మావతిపురం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. కార్యకర్తలు వాహనాలను నిలిపివేశారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మండిపడ్డారు. తిరుపతిలోని పద్మావతిపురం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటులో రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడటం సరికాదని అన్నారు.