అంతర్జాతీయం
క్రికెట్ మైదానంలో పేలుళ్లు: 8మంది మృతి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 May 2018
కాబుల్:అఫ్గానిస్థాన్లో జలాలాబాద్లోని క్రికెట్ మైదానంలో శుక్రవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. నాన్గర్హార్ రాష్ట్ర రాజధానిలో ఓ క్రికెట్ టోర్నీ జరుగుతోంది.మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఆ ప్రాంగణమంతా బాంబు పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఈ పేలుళ్లను ఆ రాష్ట్ర గవర్నర్, అఫ్గాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని ఖండించారు.